పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దశంకరంపేట మండలం రామోజిపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పెద్దశంకరంపేట మండలంలోని రామోజిపల్లి గ్రామానికి చెందిన పాల్వంచ శ్రీరాములు (45) తనకున్న ర
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.