నీట్ యూజీ (NEET UG) రీటెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ సమస్య వల్ల 1563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించింది. తాజాగా వారికి ఫలితాలతోపాటు ర్యా�
ఎంబీబీఎస్ కోర్సులో గ్రేస్ మారులను తొలగిస్తూ నిరుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రవేశపెట్టిన నిబంధనలు చట్టబద్ధమైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది.
NEET | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెల�