ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆ�
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికే పోడు పట్టాలను గిరిజనులక
డబుల్ బెడ్ రూం ఇండ్లపై మాజీ మంత్రి షబ్బీర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఆయనకు సిగ్గురాలేదని మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ విప్�
ప్రజల కోసం పనిచేసేది భారత రాష్ట్ర సమితి ఒక్కటేనని, చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తాయని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎ�
రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వర్ స్థానంలో నిలబెట్టారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. పార్టీ శ్రేణుల గౌరవాన్ని పెంపొందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచే