అరెస్టుల పర్వం మొదలై రెండేండ్లవుతున్నా అసలు ఆ మద్యం స్కాం ఏమిటో, ఎవరు, ఏం నేరం చేశారో ఇప్పటివరకు ఈడీ నిరూపించలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులపై బీజేపీ గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసి.. ఈడీతో దాడులు చేయించింది.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి, బీజేపీ హైకమాండ్ అవకాశమిస్తే చూద్దామంటూ ఆమె వ్యాఖ్యానించారు.
మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతుందని, మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉన్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా�
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ స మక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందర్రా�