రైతులకు లాభదాయకమైన మునగ సాగుకు ప్రభుత్వం పూర్తి సబ్సిడీ ఇస్తున్నదని జిల్లా ఉద్యానాధికారి జంగా కిశోర్ తెలిపారు. స్థానిక ఆయిల్పాం తోటల్లో అంతర పంటగా సాగవుతున్న మునగను ఆదివారం పరిశీలించారు.
పచ్చిరొట్ట విత్తన విక్రయాల వ్యవహారంలో అధికారుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగిన విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ దందా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది.
ఆ అన్నదమ్ములిద్దరూ మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు. తమకున్న ఎకరంలో 2 వేల మొక్కలు నాటగా, మరో మూడు నెలల్లో పంట చేతికందనున్నది. 2 టన్నుల దిగుబడి రానుండగా, రూ. 3 లక్షల దాకా ఆదా
నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొల్లకురుమలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను విక్రయిస్తుండగా.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.
రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని శేరిగూడ గ్రామానికి చెందిన మొద్దు అంజిరెడ్డి కూరగాయల సాగులో మంచి దిట్ట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తూ ఈ ప్రాంత రైతులకు ఆయన ఆదర్శంగా నిలిచారు.