ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత�
పాఠశాలల రీ ఓపెన్కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దుస్తుల తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల�
మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. అనంతరం సీఆర్పీలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ను శనివారం పంపిణీ చేశారు.
మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ రెండు అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారు బడుల్లో ప్రవేశాలను పెంచేందుకు ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు మొదలు�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులను(యూనిఫాంలు) ఉచితంగా పంపిణీ చేస్తున్నది. పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు యూనిఫాంలను కూడా విద్యార్థులకు పంపిణీ �
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల రీ ఓపెన్కు మరికొద్దిరోజులే మిగిలాయి. అయితే బడులు తెరుచుకునేనాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అం�
మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు అప్పగించిన ప్రభుత్వ స్కూల్ యూనిఫాంలు నాణ్యతగా కుట్టాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ సూచించారు. మున్సిపాలిటీలో మొత్తం 17 ప్రభుత్వ పాఠశాలలో 1296 మంది విద