ప్రభుత్వ కార్యాలయం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో ఫైళ్లను తరలించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు ఉద్యోగులు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన రెవెన్యూ శాఖలో అవినీతి �
ప్రభుత్వ కార్యాలయాల్లో కంపూటర్ల వినియోగం పెరిగిపోయింది. ఆఫ్లైన్ పనుల కంటే ఆన్లైన్ పనులకు ఎక్కువగా ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్రభుత్వ శాఖల్లో జరిగే వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియో
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల అటెండెన్స్ కోసం సూర్యాపేట డిస్ట్రిక్ట్ అటెండెన్స్ మేనేజ్మెంట్ యాప్ను తీసుకొస్తున్నారు. ఈ యాప్ను ఇటీవలే కలెక్టరేట్లో ప్రారం�
అది ప్రభుత్వ స్థలం. మొన్నటిదాకా గుట్టబోరు ప్రాంతం. చెట్లు, పుట్టలతో అధ్వానంగా కనిపించే ఏరియా. అయితే, ఆ జాగను ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇవ్వాలని అధికారులు కొద్దిరోజుల క్రితమే చదును చేసే పనులకు శ్రీకారం చుట�
సాయుధ దళాల్లో పాల్గొని యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ప్రతి పౌరుడు అండగా నిలువాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా యుద్ధంలో గాయపడిన, వీరమ