ఉత్తరప్రదేశ్ మీరట్లో ప్రభుత్వ వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిపే ఘటన ఒకటి వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానకు చేరిన బాధితుడు, వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాడు
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు
కేసీఆర్ పాలనలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన మెట్పల్లి సామాజిక దవాఖానలో ప్రస్తుత కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే మృగ్యమయ్యాయి. అప్పటి సర్కారు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టడం, సకల సౌకర్యాలు కల్పించడం�
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మి దేళ్ల కాలంగా పల్లెల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సర్కారీ వైద్య సేవలను అందిస్తుంది. గత సమైఖ్య పాలనలో ప్రభు త్వాల పుణ్యమా అని గ్రామాల్లో సరైన సర్కారీ వైద్య సేవలు అ�
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు నడిపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
పేదలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయి డయాగ్నొస్టిక్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు విస�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ ప్రభు త్వం వైద్య సేవలు అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.
అరుదైనఆపరేషన్లకు వేములవాడ ఏరియా దవాఖాన కేంద్రంగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహం, కల్పించిన వసతులతో మోకాలు కీలు మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ రోగులకు సాంత్వన కలిగిస్తున్నది.