సంగారెడ్డి జిల్లా చిట్కుల్లోని సర్వేనెంబర్ 329లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణకు గురవుతున్నది. పటాన్చెరు మండలం చిట్కుల్లోని సర్వే నెంబర్ 329లో తిరిగి ఆక్రమణదారులు కబ్జాల పర్వం ప్రారంభించారు. వరుస సెలవుల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలపై లేక్క తెల్చేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. జవహర్నగర్లో సుమారు 5,977 వేల ఎకరాల పైచిలుకు �
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లోని జ్ఙానీజైల్సింగ్నగర్ బస్తీలో టీఎస్ నం. 1, బ్లాక్ ఎఫ్ వార
బంజారాహిల్స్లోని ప్రభుత్వ స్థలం కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలతో ఎట్టకేలకు షేక్పేట రెవెన్యూ అధికారులు స్పందించారు. మరోవైపు పలువురు రియల్టర్లు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు �
‘రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ప్రధాన రహదారిపై సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసే
నస్పూర్లోని సర్వే నంబర్ 42లోగల ప్ర భుత్వ భూమి కబ్జాకు కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. నకిలీ పత్రాలు సృష్టించి.. సర్వే నంబర్ను మార్చేసి 6 గుంటలు స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలుండగా,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ- దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూములు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన పట్టాల పేరు