దేశంలో 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తులలో ఒకదానిగా తీర్చిదిద్దాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ వారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ క�
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని, మూడు విడతల్లో 57,983 మంది రైతులకు రూ.415.34 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో భూముల మార్కెట్ విలువ పెంపుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ డీఐజీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్�
జేపీఎస్(జూనియర్ పంచాయతీ కార్యదర్శి)లను నాల్గవ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి పనితీరు ఆధారంగా 70 శాతం �