ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు త్వరలో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్
ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ డిమాండ్ చేశాయి. అధికారం చేపట�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్వానంగా ఉన్న మధ్యాహ్న భోజనం అమలు తీరు, విద్యార్థిని శైలజ మరణం, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థ
ప్రభుత్వ విద్యాసంస్థలకు సర్కారు ఇస్తామన్న ఉచిత విద్యుత్తు కొన్నింటికేనా? అన్నింటికి కాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్