జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొత్త మెలిక పెట్టింది. ఏదైనా ఒక సహకార సంఘం నష్టాల్లో ఉండడానికి కారణమ�
ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందుకోసం ప్రత్యేకం
గత నెల 26న రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా రేషన్కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. అయితే, అందులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా �
మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు రాష్ట్ర అధికారు ల ఆదేశాల మేర�
మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు బల్దియా పరిధిలోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉండగా, మేడ్చల్,