Vodithala Satish kumar | హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దేనని, మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని సైతం నిర్మించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుంచి వరద కాలువ ద్వారా హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లందించి కరువును పారదోలవచ్చని ఆరు దశాబ్దాల క్రితం ప్రతిపాదనలు చేసినప్పటికీ పాలకులు తాత్సారం చేశారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా మెట్టప్రాంతం. ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి పాలకులు శంకుస్థాపన చేశారు. ఎస్సారెస్పీ ప్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుం�
సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. గురువారం గౌరవెల్లి రిజర్వాయర్లోకి గోదావరి �
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ను ఎట్టకేలకు పూర్తి చేసుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ వానకాలం సీజన్లోనే సీఎం కేసీఆర్ను తీసుకొచ�