ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనడం లేదు.. అరకొర కొన్నా లారీలు రావడం లేదని గురువారం గోపాల్పేట మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. కాగా, ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మ�
కొడుకు మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో తండ్రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. బుద్ధారం గ్రామానికి చెందిన ఏశమోని ఆంజ
హాస్టల్ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. ఏదుట్ల గ్రామానికి చెందిన ఉడుముల వెంకటస్వామి అరుణ పెద్ద కుమారుడు భరత్ (13) గోపాల్పేట ఎస్సీ బాలుర ప్ర�
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని దర్గాలో మంగళవారం ఓ డమ్మీ రివాల్వర్ కలకలం రేపింది. బుద్ధారం నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఉన్న దర్గాలో గుర్తుతెలియని వ్యక్తి డమ్మీ ర�
వనపర్తి : జిల్లాలోని గోపాలపేట మండలం చెన్నారంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రాములుకు కుమారుడు ఉన్నాడు. అతను చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చంద్రకళపై మామ రా�