Google CEO Sundar Pichai: ఎంప్లాయిస్కు ఫ్రీగా భోజనం పెట్టడం ఆర్థిక భారం కాదు అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఉద్యోగులకు ఫ్రీ మీల్స్ ఇవ్వడం కోసం ఆ కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నది. అయితే ఉద్యోగులు కల�
Sundar Pichai | ఉద్యోగులు నిరసనలు తెలపడం మానుకుని పని మీద ఫోకస్ చేయాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. సంస్థను తమ వ్యక్తిగత వేదికగా చూడొద్దని హెచ్చరించారు.
Google | ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పని చేస్తున్నది. పోటీ టెక్ కంపెనీలతో పోలిస్తే గూగుల్ ఏఐ విషయంలో వెనుకబడింది. ఈ క్రమంలో ఏఐ విషయంలో మరింత శ్రమించేందుకు సి�
తమ సమస్యలను కంపెనీ పట్టించుకోవడం లేదని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 4న లండన్లోని గూగుల్ కార్యాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఉద్యోగులకు గూగుల్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత ఫలహారాలు (స్నాక్స్), భోజనం, లాండ్రీ సేవలు, ఫిట్నెస్ సెంటర్లు, మసాజ్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
Google | ఆర్థిక మాంద్యం భయాందోళనల నడుమ ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ (Google) ఇటీవల తమ సంస్థలో భారీగా ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్య
న్యూఢిల్లీ: కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని గూగుల్ కంపెనీ నిర్ణయించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కొవిడ్ టీకా వేసుకోకపోతే తొలుత వేతనం, ఆ తర్వాత ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని తాఖీదు జారీచేసి�