అడివిశేషు నటించిన బ్లాక్బాస్టర్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ విడుదలై అరేళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు అడివిశేషు. షూటింగ్ కూడా 40శాతం పూర్తయింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధ�
వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల క
‘గూఢచారి’ ‘మేజర్' ‘హిట్-2’ చిత్రాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి-2’ చిత్రంలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అడివి శేష్ �
భవిష్యత్తులో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెప్పింది శోభిత ధూళిపాళ. ‘గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ అచ్చ తెలుగు సోయగం ప్రస్తుతం దక్షిణాదిన బిజీ తారగా మారింది. ఆమె కథానాయ
జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన గూఢచారి బాక్సాఫీసు వద్ద సూపర్హిట్గా నిలిచింది. 2018 ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది.