రైతులు పండించిన వరిధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి �
అయిల్ ఫామ్ లో అంతర పంటలు వేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ అధికారి శేఖర్ అన్నారు. మండలంలోని రైతు వేదికలో అయిల్ ఫామ్ రైతులతో బుధవారం అవగాహన కార్యాక్రమం నిర్వహించా�
జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్ని, చిన్నాపెద్దా విజయాల్ని నలుగురితో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. నలుగురిలోకి వెళ్లడం, నలుగురితో కలిసి భోంచేయడం, కష్టసుఖ�