యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా ఫుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. శుక్రవారం పలువురు దాతల నుంచి రూ.1,38,116 నగదు స్వామివారికి సమకూరిం
టీఆర్ఎస్ నాయకుడు తులం బంగారం యాదగిరిగుట్ట వాసి రూ.50 వేల నగదు సిద్దిపేట/యాదాద్రి, నవంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. శ�
పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున విరాళం ప్రకటన త్వరలో అందజేస్తామన్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 29: యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరి�
విరాళాల సేకరణ | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో గ్రామస్తుల నిధుల సేకరణ చేపట్టారు. ఇంటింటికి తిరిగి రూ. 51 వేల నిధులు సేకరించారు. మరిన్ని నిధులు సేకరించి యాదాద్రి ఆ
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం