గోల్కొండలో గురువారం ఓ యువకుడి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి నివాసి అయ్యప్పస్వామి గురువారం తన బైక్పై లంగర్హౌస్ వైపు వస్తున్నాడు
తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ) ఆధ్వర్యంలో గోల్కొండ మాస్టర్స్ టోర్నీకి మంగళవారం తెరలేచింది. యువజన, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పోటీలను
గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�
భాగ్యనగరమంటేనే మతసామరస్యానికి ప్రతీక. ఇక్కడ జరిగే ప్రతీ వేడుక ఘనమే. చారిత్రక నగర వైభవాన్ని చాటే ఆషాఢ బోనాలు ప్రజల ఐకమత్యాన్ని చాటుతాయి. అన్నివర్గాల వారు ఆనందంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఈనెల 30 నుంచి ప్రా
కుతుబ్షాహీలు (క్రీ.శ. 1518-1687) -క్రీ.శ. 1500 ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది. ఇందులో కుతుబ్షాహీ రాజ్యం ఒకటి. తొలుత కుతుబ్షాహీలు గోల్కొండ కేంద్రంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. 1526ల
కులీ, భాగమతి ప్రేమ కట్టుకథ కులీకుతుబ్ రాజయ్యేనాటికే పురానాపూల్ నిర్మాణం గోల్కొండను భాగ్నగర్ అన్నది ట్రావెర్నియర్ చరిత్రకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి వెల్లడి ఖైరతాబాద్, జనవరి 4: హైదరాబాద్ నగ�
హైదరాబాద్ : చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గో�
ఆషాఢం వచ్చేసింది ! బోనం పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ నెల 11 ఆదివారం బోనాల పండుగ ప్రారంభం కాబోతోంది. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోట నుంచే తొలి బోనాలు మొదలు కాబోతున్నాయి.