పనాజీ: గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షమైన కాంగ్రెస్ను చీల్చేందుకు కుట్ర పన్నింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఈ నేపథ్యంలో ఈ కుట్రలో భాగమైన ఇద్దరు పార్టీ ఎమ్మెల్య
గోవాలో బ్లేమ్ గేమ్ ప్రారంభమైంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం మీ వల్లే అంటే.. మీ వల్లే అంటూ ఒకరిపై ఒకరు విమర్శల�
గోవాపై పూర్తి దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్ఠానం.గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ త�
గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అప్పుడే రిసార్ట్ రాజకీయం ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఇప్పటి నుంచే రిసార్టుల్లోక
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపైనే అన్ని పార్టీలూ కన్నేశాయి. వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరింత అప్రమత్తమైంది. ఎక్కడెక్కడ గెలిచే ఛాన్స్ ఉంది? అత్యధిక స్థాన�
ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతున్న వేళ గోవా విషయంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. బీజేపీయేతర పక్షాలతో పొత్తుకు తాము సిద్ధంగానే వున్నామని కీలక ప్రకటన చేసింది. ఇన్ని రోజుల పాటు తృణమూల్, �