నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలభావి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్ట్ కార్డు లక్ష సంతకాల సేకరణలో భాగంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న�
పాలిటెక్నిక్ విద్యార్థుల శాపంగా మారిన జీవో 97ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కోస్గిలోని పాలిటెక్నిక్ కళాశ�
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రకు నిరసనగా శని�
జీవో 97ను రద్దు చేయాలని రామంతాపూర్లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళన నిర్వహించారు. సిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి ప్రభుత్వం తెచ్చిన శక్తి సీమ్తో మూడేండ్లు వ
సాంకేతిక విద్యపై కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు పన్నాగం పన్నుతోంది. ఇందుకోసం పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తెరలేపి
కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కుతున్నది. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళనలను మరిం త ఉధృతం చేస్తున్నది. పాలిటెక్నిక్ డిప్లమా కాలేజీలను, ఐటీఐలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లే
పాలిటెక్నిక్ విద్యను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 22న శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్య�
సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోన�
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.వ�