రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థల పట్ల కాంగ్రెస్ సర్కార్ విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థకు పెద్దప�
ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయిం�
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్పులు తెలంగాణ యువత కలలను కల్లలు చేయనున్నాయి. నూతన సాంకేతిక విద్యావకాశాలకు బడుగు విద్యార్థులను దూరం చేయనున్నాయి. సంప్రదాయ కోర్
విద్యార్థులపై ఫీజుల భారంమోపే జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే త్వరలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో విద్యార్థ�
కాంగ్రెస్ సర్కార్ జీవో 7ను జారీ చేసి 14 లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేండ్ల రేవంత్ అసమర్థ పాలన.. విద్యా
ఉన్నత విద్య చదువుకొనే పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో-7ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఫీజు రీయింబర్స�