జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా రూ.5 వేల కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానిగాను సంస్థ రూ.253 కోట్ల కన్సాలిడేటెడ్ లాస్ వచ్చినట్టు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చ�
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. అక్టోబర్-డిసెంబర్లో రూ.202 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇది రూ.486 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(జీఐఎల్) నష్టాలు మరింత తగ్గాయి. గడిచిన త్రైమాసికానికిగాను నష్టం రూ.190 కోట్లకు తగ్గినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాస�
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఫ్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే గత త్రైమాసికానికిగాను రూ.546.14 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపింది.