వాయుకాలుష్యం కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్లలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన తాజా ర్యాంకు�
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు శాసనకర్తల్లో ఒకరు మహిళేనని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యయనం పేర్కొన్నది. చరిత్రలో తొలిసారిగా ప్రతి దేశ పార్లమెంట్లో కనీసం ఒక్క మహిళ అయినా సభ్యురాలిగా ఉన్నారని తెలి�
ఉద్యోగాల కోత మొదలుపెట్టిన టెక్ కంపెనీల బాటలో ఓఎల్ఎక్స్ కూడా చేరిపోనున్నది. తమ సంస్థలో ఏకంగా 15 శాతం ఉద్యోగులను తొలగించాలని ఓఎల్ఎక్స్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
కొత్త ఏడాదిలో మాంద్యం ముంగిట ప్రపంచం మోకరిల్లబోతోందా?.. మెజారిటీ దేశాలు సంక్షోభంలోకి జారుకోబోతున్నాయా?.. అంటే అవుననే అంచనాలే వ్యక్తమవుతున్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను.. ద్రవ్యోల్బ�
చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోన�
ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్(డీఎఫ్ఐ) సంయుక్తంగా రూపొందించిన కమిట్మెంట్ టు రెడ్
ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు
ప్రగతికి కొలమానాలుగా భావించే పలు జాతీయ, అంతర్జాతీయ సూచీల్లో దేశం నేలచూపులు చూస్తున్నది. దాదాపు అన్ని అంశాల్లోనూ దేశం తిరోగమన దిశలోనే ప్రయాణిస్తున్నది. పలు జాతీయ, అంతర్జాతీయ సర్వేలు, నివేదికలన్నీ ఇదే విష
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�