ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ప్రత్యేక అధికారి నవీన్బాబు అన్నారు. మా ఇంటి మణిదీపంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండలం కారేపల్లి-3 అంగన్వాడీ సెంటర�
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు పదో తరగతి వార్షిక పరీక్షల ముందు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ విద్యార్థినులకు ఓ హామీ ఇచ్చారు. టెన్త్లో అత్యధిక మార్క
Girls' education | ధర్మారం, ఏప్రిల్ 30 : బాలికలు విద్యను అభ్యసించడానికి వారు మరింత పురోగతి సాధించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించి తోడ్పడాలని, బాలికల చదువు ప్రతీ ఇంటికి వెలుగు అని మహిళా సాధికారత జిల్లా కోఆ�
చదువు జీవితాల్ని మార్చగలదు. మూర్ఖపు సమాజాన్ని ఎదిరించే శక్తిని ఇవ్వగలదు. కాబట్టే, ‘మీ చదువే మీ భవిత’ అంటూ గ్రామీణ బాలికల్లో అక్షరాల పట్ల ఆసక్తిని పెంచుతారు ‘ఎడ్యుకేట్ గర్ల్స్' వ్యవస్థాపకురాలు సఫీనా హు
మహిళలను మూఢనమ్మకాలు, ఆచారాల పేరిట అణచివేత, సతీ సహగమనం లాంటి ఆచారాలను తిప్పి కొట్టడానికి చరిత్రలో అనేక మంది కృషి చేసినట్టు మనం చదువుకున్నాం.. ఆడవారికి చదువు అక్కర్లేదంటూ... ఇంటికే పరిమితం చేసిన ఆచారాలపై..
జనగామ : ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల వెలుగు స్కూల్ విద్యార్థినిలకు మంత్రి దుస్తులు పంపిణ�
రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి | బాలికల విద్య కోసం కృషి చేసిన మహనీయుడు రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.