తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర సంచలనం రేపిన పదేండ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చిన పక్కింటి బాలుడు దొరికిపోతానేమోనన్న భయంతో ఆ బాలికను హత్య చేశాడని సైబరాబాద్ పోలీ
తల్లిని పొందాలనే దురుద్దేశంతో ఓ దుర్మార్గుడు ఏడేండ్ల చిన్నారిని హత్య చేశాడు. సూరారం పీఎస్ పరిధిలో ఈ నెల 12న జరిగిన ఏడేండ్ల బాలిక హత్య కేసు మిస్టరినీ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
Death Penalty | రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మూడేళ్ల కిందట రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దినేష్ కుమార్
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసు ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణమే దోష