బోధన్ పట్టణంలో ఓ చిన్నారి అపహరణ.. విక్రయం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరా�
విజయవాడ రైల్వే స్టేషన్లో మూడేళ్ల బాలిక కిడ్నాప్నకు గురైంది. పాప కనిపించకుండాపోయిన విషయాన్ని గుర్తించిన తల్లి అంతలోనే తేరుకుని రైల్వే స్టేషన్లో వెదికినా ఫలితం లేకపోయింది. దాంతో తన చిన్నారిని ఎవరో ఎత్