నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై మైలార్దేవ్పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లీనగర్తో పాటు సుబాన్ కాలనీలో కొనసాగుతున్న ఈ సెంటర్లపై అక్రమం�
పెరటి తోటలకు ప్రధాన శత్రువులు.. ఎలుకలు. ఏ మొక్క పూసినా-కాసినా రాత్రికి రాత్రే నాశనం చేసేస్తాయి. అయితే, చాలామంది వాటిని నివారించడానికి రసాయన మందులను ఉపయోగిస్తారు.
కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విక్రయించేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న తయారీదారుడితో పాటు ముగ్గురిని సెంట్రల్ టాస్క్ఫోర్స్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టా
కల్తీ అల్లం పేస్ట్ వ్యాపారం గుట్టును తాండూరు పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ టీంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ప్రాణాలకు హాని కలిగించే కల్తీ ప�