హైదరాబా ద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని లోటస్పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం బయట ఫుట్పాత్పై నిర్మించిన సెక్యూరిటీ గార్డుల గదులను జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం కూల్చివ
అసలే వర్షాకాలం.. చిన్నపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయ�
జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, మున్సిపల్ పరిపాలన విభాగాల్లో అక్రమాలను వెలికితీసేందుకు 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేయా�