మేయర్ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు (BRS Corporaters) నిరసనకు దిగారు. పాలకమండలి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికను కాంగ్రె స్ అపహాస్యం చేసింది. ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ల గొంతునొక్కి, జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్షల్స్తో పాలకమండలి సమావేశం నుంచి బలవంతంగా బయటకు నెట్ట
పాలకమండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతునొక్కింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 10వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానించింది. జీహెచ్ఎం�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ పురుష కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, సీఎన్రెడ్డి దాడి చేశారని, మహిళా కార్పొరేటర్లపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని, చీరకొం�
జీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం అర్థవంతమైన చర్చల నడుమ ముగిశాయి. తొలిరోజు అడ్వైర్టెజ్మెంట్, వీధి దీపాల నిర్వహణ, డిప్యూటేషన్ల అంశాలప
జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పాలకమండలి ఏర్పాటు, స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆలస్యం, కమిషనర్