శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
డివిజన్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంగళ్హాట్ డివిజన్ కార్పొరేటర్ శశికళాకృష్ణ అన్నారు. మంగళవారం గుఫానగర్ ముత్యాలమ్మ టెంపుల్ కమాన్ వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయం�
మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం...మరోవైపు గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ..దీనికి తోడు జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లంతా పనులను ఎక్కడికక్కడ నిలిపివేసి.. సమ్మె సైరన్ మోగించారు.
జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు జరుపుతామని అల్టిమేటం జారీ చేశారు. కమిషనర్ రొనాల్డ్ రాస్, అదనపు కమిషనర్ కెనడీ వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్క�