బడంగ్పేట్ సర్కిల్ను ఎల్బీనగర్ జోన్లో కలుపాలని రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. అన్ని పార్టీల నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. బస్తీల్లో సంతకాల సేకరణ చే�
వాకర్స్ సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలిసి కేబీఆర్ పార్కులో చేపట్టిన పనులను పరిశీల�