శెర్-ఇ-కశ్మీర్ వ్యవసాయ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఎస్కేయూఏఎస్టీ) పరిశోధకులు భారతదేశపు మొదటి జన్యు మార్పిడి గొర్రెను అభివృద్ధి(ఉత్పత్తి) చేశారు. పశు జీవ సాంకేతిక శాస్త్రంలో దీన్ని ఒక శాస్త్రీయ వ�
సహజత్వానికి భిన్నంగా పంటల్లో జరిగే జన్యుమార్పిడిని వ్యతిరేకించాలని, ఈ విధానం నిలిపివేతకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో �
జన్యుమార్పిడి చేసిన ఆవాలను సాగుకు వినియోగించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు బెంచ్ భిన్న తీర్పులు వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజయ్ కరోల్తో కూడిన డివిజన్ బెంచ్.. జన్యుమార్ప�
జన్యు సవరణతో జన్యు సంబంధిత వ్యాధులు తగ్గించవచ్చని, దీని ద్వారా భవిష్యత్లో దేశంలో ఆకలి కేకలను, పోషకాహార లోపాలను తగ్గించడం సాధ్యపడుతుందని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమే�
జన్యుమార్పిడులు చేసిన (జీఎం) ఆవాల పంటలు వేసేందుకు జన్యు ఇంజినీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) పచ్చజెండా ఊపింది. ఢిల్లీ యూనివర్సిటీ రూపొందించిన డీఎంహెచ్-11 రకానికి చెందిన ఆవాలను పంటల కోసం విడుదల చేయొచ్చని సి�
కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు లండన్: సాంకేతిక రంగంలో మరో అద్భుతం అవిష్కృతం అయింది. ఆడ లేదా మగ.. ఇలా ఒకే సెక్స్(లింగ) జంతువులను సృష్టించేందుకుగానూ జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) టెక్నాలజ�