రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,341.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర ల�
వైద్యులు జనరిక్ ఔషధాలనే రాయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటీవల జారీచేసిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. జనరిక్ ఉత్తర్వులపై ఇండియన్ మెడికల్ అ�
డాక్టర్లు తప్పనిసరిగా జనరిక్ ఔషధాలనే రాయాలన్న జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధన అమలును వాయిదా వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.