చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1989-90 పదో తరగతి కి చెందిన 40 మంది పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత పాఠశాలలో ఒకే వేదికపై కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో�
ఈనెల 9న గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యజ్ఞోపవీతం, నూలుపోగు రథయాత్ర కు పద్మశాలీలు ఇంటికొకరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజమల్లు, బూర్ల దామోదర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల�
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2024 _25 సంవత్సరంలో పదో తరగతి చదువుకున�
రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నారన్న ఆరోపణపై ఫ్రీలాన్స్ జర్నలిస్టు వివేక్ రఘువన్షీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్లను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తర�