ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వివరాల ఎడిట్ సమయంలో యాప్ ఇబ్బంది పెడుతున్నది.
గ్యాస్ కనెక్షన్ ఈ- కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు జనం పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన రూ. 500లకే సిలిండర్ పథకం వర్తించాలంటే కేవైసీ చేసుకోవాలన్న వదంతు�
ప్రజలకు సాగు, తాగునీటితోపాటు రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనతో భారతదేశం నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం అ�
వంట గ్యాస్ కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చా యి. గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలనే నిబంధన చాలా రోజులుగా ఉన్నా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సదరు గ్యాస్ ఏజె�