Gangaputras | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో ఉన్న చెరువును ఇతర గ్రామానికి ఇవ్వకుండా గ్రామ గంగపుత్రులకే అప్పగించాలని ధర్మారావుపేట గంగపుత్రులు కోరారు.
MLC Kavitha | తెలంగాణ ఏర్పడి తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకు
స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవార
హైదరాబాద్ : చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కమిటీ సమావేశంలో హామీనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపు�