కడెం ప్రాజెక్టు గేట్ల కింద శనివారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన గంగాధర్ కోసం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష
నిర్మల్ మండలం ముఠాపూర్ పీఏసీఎస్ నూతన అధ్యక్షుడిగా బోండ్ల గంగాధర్(అక్కాపూర్ ), ఉపాధ్యక్షుడిగా రాజారెడ్డి(వెంకటాపూర్) ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, సహకార శాఖ రిజిస్ట్రార్ సాయినాథ్ తెలిపారు.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్�