పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వీడాలని కమిటీ ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్, భిక్షపతిలు కోరారు. ఖైరతాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు ఎ�
Ganesh Chaturthi 2022 | ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామిని స్మరించుకోవాలి. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు. అన్ని దేవుళ్ల కన్నా ముందు పూజలందుకొనే అర్హత ఉన్నవాడు. భాద్రపద చ�
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యల�
ఖైరతాబాద్ : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు మట్టి గణపతిగా దర్శనమియ్యనున్నాడు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ బడా గణేశ్ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుల�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కరోనా ఉద్ధృతి, రోజురోజుకూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈసారి గణేశ్ ఉత్సవాలు కళ తప్పనున్నాయి. మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలపై దేశంలోని వివిధ రాష్ర్టా
ఉస్మానియా యూనివర్సిటీ: రాబోయే వినాయకచవితి పండుగ సందర్భంగా నిర్వహించబోయే ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రమేశ్నాయక్ సూచించారు. గ�
ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబ�