Ganesh Utsavalu | గణేష్ మండపాల పోర్టల్లో ఆర్గనైజర్ల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలని తొగుట సీఐ లతీఫ్ సూచించారు. ప్రతీ మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పట్టణంలో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. కుల, యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద సాంస్కృతిక, భజన క�
జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, కుంకుమపూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు వినాయక మండపాల్లో రాష్ట్ర మంత్రి గంగు�
భక్తుల కోలాహలం.. మేళతాళాలు… వేదపండితుల మంత్రోచ్ఛరణలు… భజన సంకీర్తనల నడుమ బుధవారం జిల్లా వ్యాప్తంగా గణనాథుడు కొలువుదీరాడు. పల్లెల్లో, వాడల్లో పలు ఆకృతుల్లో కొలువుదీరిన వినాయకునికి భక్తులు కుడుములు, ఉ
క్షేత్ర స్థాయి సిబ్బందికి పోలీసుల దిశానిర్దేశం ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వాహకులు, పీస్ కమిటీలతో సమావేశాలు సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు బుధవారం నుంచి ప్రారంభమవుతున్
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేస్తున్నారు.చెన్నూర్,పెద్ద తండా(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల�
ఆమనగల్లు : ప్రభుత్వ నిబంధనలు పాటించి వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని ఆమనగల్లు సీఐ ఉపేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండల కేంద్రాలతో పాటు �