కమాండ్ కంట్రోల్తో నిరంతరం శోభాయాత్ర పర్యవేక్షణ 39 వేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ప్రశాంతంగా నిమజ్జనోత్సవం సిటీబ్యూరో, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): నగరంలో ఆదివారం వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతం�
ఆదివారం జరిగే గణేశ్ నిమజ్జనానికి మహానగరం సిద్ధమైంది. శోభాయమానంగా సాగే ఊరేగింపు నాలుగు వైపుల నుంచి కొనసాగనున్నది. ఆ వివరాలివి.. ఈ మార్గాల్లో సాధారణ ట్రాఫిక్కు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 8 గంటల వ
బాలాపూర్ గణనాథుడితో శోభాయాత్ర ప్రారంభం ఒక్క సాగర్లోనే 45 వేల విగ్రహాల నిమజ్జనం గ్రేటర్ వ్యాప్తంగా నిమజ్జన కేంద్రాలు 33 మూడు కమిషనరేట్లలో 39 వేల మందితో బందోబస్తు నిఘా నీడన నగరం.. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
తొమ్మిదిరోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడి నవరాత్రి ఉత్సవాల్లో తుది ఘట్టమైన నిమజ్జనం ఏర్పాట్లు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పీఎస్ల పరిధిలో పూర్తయ్యాయి. ఆదివారం సామూహిక నిమజ్జనం కోసం భారీగా గణనాయకుల�
రేపు వినాయక నిమజ్జన ఘట్టం గణేశ్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి ట్యాంక్బండ్తో పాటు చెరువుల వద్ద ప్రత్యేక వసతులు నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నీరు కలుషితం కాకుండా ప�
గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ నుంచి 8,116 మంది సిబ్బందితో శానిటరీ సూపర్వైజర్ లేదా ఎస్ఎఫ్ఏల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను �
సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ) : ఈ నెల 19న నిర్వహించే వినాయక నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన మ�
స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే యోచనలో సర్కారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై బల్దియా దృష్టి 25 కోనేర్ల వద్ద ఏర్పాట్లు సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : వినాయక విగ్రహాల నిమజ్జనాలకు కోనే
క్రేన్ పీట కింద ఖాళీ డ్రమ్ములు, థర్మోకోల్ నిర్మాణం త్వరత్వరగా విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు వినాయక నిమజ్జనంలో వినూత్న పరిజ్ఞానం వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ఇక సులువుగా వేగంగా నిర్వహించనున్�