గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండ్రోజుల పాటు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్ర�
వరంగల్ శివనగర్లో కరెన్సీ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వినాయక ఉత్సవ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రూ.కోటిన్నర నగదుతో అలంకరించి ధనలక్ష్మి పూజ చేశారు.
హుస్నాబాద్లోని వైశ్య భవన్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కొందరు భక్తులు రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అల ంకరించారు. గురువారం రాత్రి అలంకరణ చేసిన భక్తులు శుక్రవారం సందర్శనార్�
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా కచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం సీపీ సునీల్దత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గణేశ్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 31నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పదకొండు రోజుల పాటు జరిగే వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ, జీ�