భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శితమవుతున్న గాంధీ చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి గురు�
గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈనెల 24 వరకు థియేటర్లలో ప్రదర్శన ఉంటుందని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ తెలిపారు.
Telangana | భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మ�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఈ నెల 14 నుంచి 24 వరకు విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Talasani Srinivas yadav | అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్లో
విష సంస్కృతిని చూస్తూ ఊరుకుంటే ఎంతో ప్రమాదం వనరులున్నా.. దేశ పురోగతి ఏది? గాంధీపై అల్పుల నీచ వ్యాఖ్యలు స్వతంత్ర భారత వజ్రోత్సవాలతోఇంటింటా జాతీయ స్ఫూర్తి సామూహిక జాతీయ గీతాలాపనతెలంగాణకే గర్వకారణం ముగిం�
ఖమ్మం : ఓ ప్రధానోపాధ్యాయుడు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వైరాలోని ఓ థియేటర్లో ఆద�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో గల ఆర్కే సినీ మాక్స్లో ‘గాంధీ’ సినిమాను చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురైన భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మం�
నిర్మల్, ఆగష్టు 11 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీక్షించారు. విద్యార్�
సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడంపై ఇతర రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థులతో ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్�
మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు జాతీయ భావనను పెంపొందించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వ�
జనగామ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. పిల్లలత�