అన్ని దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆయన ఆశయాలను అనుసరిస్తున్నారని, ప్రతిఒక్కరూ తూచ తప్పకుండా పాటించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జస్టిస్ సుజయ్పాల్ స్�
పది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రజా పాలన మేకప్ పూర్తిగా కరిగిపోయింది. మేక తోలు కప్పుకున్న గుంట నక్కగా ప్రజల ముందు నగ్నంగా నిలిచింది. సత్యం, అహింస ఆయుధాలుగా స్వాతంత్య్ర సమరాన్ని నడిపించిన గాంధీకి వారసులమ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్ల లో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీ ల విడుదలకు రంగం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు గవర్నర్ తమిళిసై సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర�
CM KCR | నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాం
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
దుబాయ్: జాతి పిత 152వ జయంతి నాడు ఆ మహాత్ముడు ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై దర్శనమిచ్చారు. గాంధీ గౌరవార్థం.. యూఏఈ ప్రభుత్వం ఇలా ఆయన ఫొటోను భవనంపై ప్రదర్శించింది. ప్రపంచంలోని మీరు కావ�
న్యూయార్క్: గాంధీ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివాళి అర్పించింది. గాంధీ చూపిన శాంతి మార్గంలో పయనిద్దామని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన స్ప�
Run For Piece | మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రన్ ఫర్ పీస్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ అనే పేరుతో శనివారం