ఖైరతాబాద్ : ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్… కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేయాలి….ఇక్కడ కాదు….ఢిల్లీలో దీక్ష చేపట్టాలని త�
హుజూరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులు, రైతులపై ప్రేమ లేదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ చిత్ర�
ఖైరతాబాద్ : ‘స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇలాంటి పథకం తీసుకురాలేదు….దేశంలోనే దళితులకంటూ ఓ ప్రత్యే క పథకాన్ని తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటి రారు…దళితబంధు పథకాన్ని దేశ�
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంఖైరతాబాద్, అక్టోబర్ 10: దళితబంధు పథకం ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్కు దళితులు రుణపడి ఉంటారని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఆద�
దళిత ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గజ్జెల కాంతంహుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 1: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలువకుండా దళిత, గిరిజన బిడ్డలు మరో యుద్ధానికి సిద్ధమయ్యారని తెలంగాణ దళిత ప్రజ
ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : తెలంగాణ దళిత బంధు ద్వారా ఆ వర్గాలకు ఆర్థిక చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో