Minister Niranjan reddy | నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం
పండ్ల మార్కెట్ తరలింపు ఖరారు అక్టోబర్ 1 నుంచి అక్కడే విక్రయాలు 44 ఎకరాల్లో గోదాములు, అమ్మకాలకు ఏర్పాట్లు రైతులు, కమీషన్దారులు, వ్యాపారులకు చక్కటి వసతులు లాజిస్టిక్ పార్కుకు నేరుగా సరుకు రవాణా వాహనాలు
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్| రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపార�