బెల్లం చుట్టూ ఈగల్లా... అధికారం చుట్టూ కొందరు నేతలు నిలకడ లేకుండా వ్యవహరిస్తారు. ప్రజలెవరూ ఇదేమీ గమనించడంలేదని భ్రమిస్తారు. కానీ... ప్రజా తీర్పులో మాత్రం ఆ మేరకు తేడా కొడుతుందని ఫలితాల్లో తేలిపోతుంది.
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఫలితం వెలువడడంతో ఉత్కంఠకు తెరపడింది. చేవెళ్ల లోక్సభ బరిలో 43 మంది నిలవగా.. 16,57,107 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు.
చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తన పౌల్ట్రీ ఫామ్ సిబ్బందితో డబ్బును పంచిపెడుతున్నారు. ఆదివారం మైలార్దేవ్పల్లి డివిజన్ పల్లెచెరువు ప్రాంతంలో పౌల్ట్రీ సిబ్బంది నగదు పంచుతు�
గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు.
సీఎం ప్రకటన వెనుక మర్మం: సీఎం కేసీఆర్ ప్రకటనను ఏ దృష్టితో చూడాలి? 13 జిల్లాల్లో లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో ఒక్కోసారి మూడు కోట్ల టన్నుల వర�
చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎ�
బడంగ్పేట: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బొడుగుం శ్రీనివాసరెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి తీగల కుటుంబ సభ�
ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హ్యాండ్ శానిటైజర్లకు ఔషధ గుర్తింపు ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. సోమవారం పార్లమెంట్లో ఎంపీ గడ్డం రంజిత్రె