Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా ప్రధానిపై ఈ అంశంలో విమర్శలు చేశారు. అందరికీ వర్క్ ఫ్రం హోం చేయాలంటూ సూచించే మోదీ.. ఆయన మాత్రం వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయరు అంటూ ప్రశ్నించారు.
దేశంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది.
హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ ‘ఇంధన పొదుపు’ విభాగంలో బెస్ట్ అవార్డు అందుకున్నది. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట�
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే జోన్కు ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్కు మొదటి బహుమతి కైవసం చేసుకున్నది. 2022లో ఇంధన పొదుపు కోసం అవలంబించిన
టెక్నాలజీతో ఇంధన పొదుపు విద్యుత్తు, నీటి వృథాకు చెక్ డబ్బు ఆదా.. కాలుష్యానికి కళ్లెం ఐవోటీ వినియోగంతో లాభం ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేయటం మర్చిపోయి బయటికి వెళ్తాం. వచ్చే వరకూ ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఫలి�
సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయానికి మెరిట్ సర్టిఫికెట్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వే 4 జాతీయ అవార్డులను గెలుచుకొన్నది. కేంద్ర ప్రభుత్వానికి చ�