భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పదం (సెటా)పై గత గురువారం సంతకాలు జరిగాయి. దీనినే ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్' అని కూడా అంటున్నా�
భారత్-బ్రిటన్ మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో లండన్లో జరిపిన �
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.
భారత్-యూకే మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరింది. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొన్నాథన్ రేనాల్డ్స్లు గత శుక్రవారం ఖరారు చేసిన తుది ఒప్పందానికి మంగళవారం రెండు
బ్రిటన్-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏను) దీపావళిలోపు కుదుర్చుకోవాలన్న ఇరుదేశాల లక్ష్యం నెరవేరేలా లేదు. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ ఒప్పందానికి ఈ ఏడాది మొదట్లో అడుగులు పడ్డ�