రాష్ట్రంలోని 44% స్కూళల్లో ఎన్రోల్మెంట్ 50 మందిలోపే ఉన్నదని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదిక పేర్కొన్నది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఏబీ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవా�
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సర్కారు బడులు స్వరాష్ట్రంలో అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపురేఖలు మార్చుకున్నాయి.
శిథిలావస్థకు చేరిన భవనాలు.. ప్రహరీలు లేక ఆవరణలో సంచరించే పశువులు, పందులు.. భయంభయంగా చదువులు.. మూత్రశాలలు లేక బాలికల అవస్థలు.. వంట గది లేక మధ్యాహ్న భోజనం వండేందుకు ఇక్కట్లు.. తాగునీటి వసతి లేక తిప్పలు.. విద్యుత�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా నోట�
రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థికభారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంతో పా�
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితం ప్రైవేట్ వారికి 27 నుంచి విక్రయాలు 1- 10 తరగతులకు క్యూఆర్ కోడ్ బుక్స్ హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంప�